నార్పల మండల కేంద్రంలోని సోమవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని డప్పు వైద్యాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనే స్వామి వారిని దర్శించుకున్నారు.