Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: పలు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి కి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Tandur, Vikarabad | Aug 30, 2025
తాండూరు పరిగి షాద్నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన రహదారులు మరియు పలు అభివృద్ధి పనుల గురించి సహచర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి వీర్లపల్లి శంకర్ లతో కలిసి ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డిని కి తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి శనివారం వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు దీంతో ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us