Download Now Banner

This browser does not support the video element.

కొరిశపాడులో మనమిత్ర సర్వీసెస్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఓ రాజ్యలక్ష్మి

Addanki, Bapatla | Sep 6, 2025
కొరిశపాడు గ్రామంలో మనమిత్ర సర్వీసెస్ పై ఉపయోగాలపై శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ రాజ్యలక్ష్మి పాల్గొని మనమిత్ర సర్వీసెస్ జరుగుతున్న తీరును పరిశీలించారు. మనమిత్ర లో మొత్తం ఏడు సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కరెంట్ బిల్లుల దగ్గర నుంచి పథకాల వరకు సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎండిఓ తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us