Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: గత నెల 20న చిగిలి గ్రామంలో ఆరుగురు మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం: ఆలూరు జనసేన ఇన్చార్జి వెంకప్ప

Alur, Kurnool | Sep 2, 2025
ఆలూరు నియోజకవర్గం లో గత నెల 20వ తేదీన చిగిలి గ్రామంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.. మంగళవారం చిన్నారుల కుటుంబాలకు పదివేల రూపాయలు చొప్పున వారి కుటుంబాలకు అందజేయడం జరిగిందని ఆలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకప్ప తెలిపారు. ఈ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. అదేవిధంగా చిన్నారులు మృతి చెందిన ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us