Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై ఫిర్యాదు చేసిన హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత

Himayatnagar, Hyderabad | Apr 22, 2024
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పై బిజెపి హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత సోమవారం బి ఆర్ కే ఆర్ భవన్ లో ఈసీకి ఫిర్యాదు చేశారు ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ సీఈఓ వికాస్ రాజుకు తెలిపారు మతాల మధ్య చించిపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు అని తెలిపారు ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా తమ అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us