ఆదివారం వనపర్తి పట్టణ కేంద్రంలోని 19వ వార్డులో గాంధీనగర్ కు చెందిన మాండ్ల లోకేష్ ఆహ్వానం మేరకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హోటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాలలో ముందుకు వెళ్లి ఆర్థికంగా బలోపేతం అయి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.