Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: పాఠశాలల్లో విద్యార్థులకు ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా

Nagarkurnool, Nagarkurnool | Aug 26, 2025
జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు బాల్యవివాహాలు ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పిల్లా కోర్టు ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us