ఈనెల 27వ తేదిన వినాయక చవితి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠ చేసేవారు సంబంధిత పోలీసు స్టేషన్లో పోలీసు అనుమతులు తప్పనిసరిగా పొందాలని గురువారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి ఎస్పీ వివరించారు.