Download Now Banner

This browser does not support the video element.

రాజంపేట: తలమడ్లలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

Rajampet, Kamareddy | Sep 4, 2025
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు.. యూరియా అందించకపోవడంతో నిరసన తెలిపారు. సొసైటీ సిబ్బందితో వాగ్వాదం చేశారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించాలని రైతుల కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us