Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ట్రాఫిక్ జామ్ ,స్కూల్ పిల్లలు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

Pithapuram, Kakinada | Sep 4, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద బుధవారం ఉదయం 9 గంటలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాంగ్ రూట్లో స్కూల్ బస్సులు రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. ట్రాఫిక్ సిబ్బందిని నియమించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు ప్రజలు
Read More News
T & CPrivacy PolicyContact Us