Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: అంగన్వాడీ లకు వేతనాలు పెంచి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి: అంగన్వాడి వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత

India | Sep 9, 2025
అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు లో రాష్ట్ర మంత్రి టీజీ భరతు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. 12 ఏళ్లుగా పెరగని వేతనాలను తక్షణమే పెంచాలన్నారు. సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us