Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: మల్కాపురంలో పెట్రోలియం కంపెనీలో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గణబాబు

India | Sep 7, 2025
మల్కాపురం లో ఈస్ట్ ఇండియా పెట్రోలిమ్ కంపిణీ లో పెట్రోలిమ్ ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగు పడి మంటలు చెలరేగి సందర్బంగా వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాbలు తెలుకొన్న ప్రభుత్వ విప్ గణబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఏవో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యక్షంగా తానే వచ్చి పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సిబ్బందితో వచ్చారని పూర్తి విచారణ అనంతరం మంటలకు గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us