Download Now Banner

This browser does not support the video element.

పశుగ్రాసం కోసం వీరవల్లిపాలెంలో గోదావరి వరదలో వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడుతున్న రైతులు

India | Aug 26, 2025
అయినవిల్లి మండలం పరిధిలోని వీరవల్లి పాలెం గ్రామంలో ఇటీవల గోదావరి వరదలు నేపథ్యంలో పశువులకు పశుగ్రాసం కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూ గోదావరి అవతలికి వెళ్లి పశువులకు పశుగ్రాసం అందిస్తున్నారు. వరదల వల్ల పశుగ్రాశం దొరకడం లేదని ప్రభుత్వం దాణా అందించాలని.
Read More News
T & CPrivacy PolicyContact Us