Download Now Banner

This browser does not support the video element.

గుడివాడలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంది

Machilipatnam South, Krishna | Aug 28, 2025
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం తన స్పందనను మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టులను ఏడాది వ్యవధిలోనే భర్తీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే అవగాహనతో కూడిన పాలన అందిస్తోందని, తమ నిబద్ధతను నిరూపించుకుందని ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us