Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ DSP కలిసి వినతి పత్రం అందజేసిన కురువ కులస్తులు భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి

Pattikonda, Kurnool | Sep 13, 2025
పత్తికొండలో కురువ కులస్తులు డిఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఆలూరు మండలం మనేకుర్తిలో కురువ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పత్తికొండ డీఎస్పీ వెంకట్రారామయ్యను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, డైరెక్టర్ పి. శ్రీనివాసులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us