పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి పరిశీలించారు..ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడారు.. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు..