Download Now Banner

This browser does not support the video element.

అద్దంకిలో ఉరి వేసుకుని కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య, మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Addanki, Bapatla | Sep 6, 2025
అద్దంకిలోని ఆర్టీసీ కాలనీ నందు నివాసం ఉంటున్న కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి భార్య ఉషారాణి శనివారం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్పందించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి రెడ్డి మేదరమెట్ల పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us