Download Now Banner

This browser does not support the video element.

బిచ్కుంద: షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులకు అస్వస్థ

Bichkunda, Kamareddy | Aug 25, 2025
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ ప్రాథమిక పాఠశాల చెందిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించడంతో అస్వస్థతకు గురి అయిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వాయిస్ ఓవర్ : షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా 28 మంది విద్యార్థులు హాజరై మధ్యాహ్న భోజనం తినడం జరిగింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మెనూలో భాగంగా కిచిడి మిల్ మేకర్ గుడ్డును వడ్డించారు. పాఠశాల ముగింపు
Read More News
T & CPrivacy PolicyContact Us