Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు మెట్టు శ్రీధర్

Sangareddy, Sangareddy | Aug 24, 2025
ప్రమాదానికి కారణమైన సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్ నిర్మాణ్ యువసేన ఆధ్వర్యంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ.. పరిశ్రమ యాజమాన్యంపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం సరి కాదని చెప్పారు. పరిశ్రమల్లో భద్రతపై సమీక్షించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us