Download Now Banner

This browser does not support the video element.

వెంకటగిరి శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Eluru Urban, Eluru | Sep 11, 2025
తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామంలోని శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం సాయంత్రం 4గంటలకు పాల్గొన్నారు. ఈమేరకు శ్రీపోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. తొలుత ఎమ్మెల్యే చింతమనేనికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలలో పాల్గొనడం అనందంగా ఉందని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us