Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయ సముద్రం చెరువు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించిన సీఐ పుల్లయ్య.

Singanamala, Anantapur | Aug 31, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఆదివారం రాత్రి 7:30 సమయంలో నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న సీఐ పుల్లయ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చెరువు వద్ద గట్టి బందోబస్తు నిర్వహించమన్నారు. ప్రశాంతంగా వినాయకుడిని నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us