Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్ మెట్‌లో 125 ఎకరాల భూమి కోసం ధర్నాకు దిగిన రైతులు, అడ్డుకున్న పోలీసులు

Ibrahimpatnam, Rangareddy | Aug 25, 2025
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్పూర్ లో 125 ఎకరాల భూమి కోసం రైతులు సిపిఎం నాయకులతో కలిసి గ్రామపంచాయతీ ముందు సోమవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. 125 ఎకరాల భూమిలో జెండా పాతడానికి రైతులు ప్రయత్నించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us