లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని ఆయన సతీమణి లక్ష్మీ దివ్య రెడ్డి గురువారం కలిశారు భాగంగా ఆమె ఒక్కరే జైల్లోకి వెళ్లి కాసేపు మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు మిధున్ రెడ్డికి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం విధితమే.