Download Now Banner

This browser does not support the video element.

వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాలు తీసుకు వెళ్ళేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా : నంద్యాల విద్యుత్ శాఖ డీఈఈ రమేష్ కుమార్

Nandyal Urban, Nandyal | Aug 30, 2025
నంద్యాల పట్టణంలో ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాలను తీసుకువెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ డీఈఈ రమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనం మహోత్సవం సందర్భంగా పట్టణంలో ఎలాంటి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 70 మంది సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us