ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి జగిత్యాల జిల్లా టి.జె.ఎస్. నేతలు ఆదివారం సాయంత్రం నివాళులు అర్పించారు.హైదరాబాద్ లోని ముఖ్దూం భవన్ లో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయం వద్దకు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి, నివాళులార్పించడం జరిగిందని జగిత్యాల జిల్లా టిజెఎస్ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి రాత్రి 8-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. తనతో పాటుగా టిజెఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి....