Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: పెంపుడు శునకానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు, భోజనాలు కూడా ఏర్పాటు..

Vizianagaram, Vizianagaram | Sep 6, 2025
విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరిలో కృష్ణ అనే వ్యక్తి పెంచుకున్న శునకం అనారోగ్యంతో మృతి చెందింది. దానికి హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిపారు. దశ దిన కర్మలు నిర్వహించి భోజనాలు కూడా పెట్టారు. దీంతో పెంపుడు శునకంపై వారికున్న అభిమానానికి చూసిన వారి కళ్లు చెమర్చాయి. అతి గారాబంగా పెంచుకున్న చిట్టి చనిపోవడంతో వారి ఇంటిలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us