Download Now Banner

This browser does not support the video element.

మంగళగిరి: విద్యతోనే కురుబల ఉన్నతి సాధ్యం: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Mangalagiri, Guntur | Sep 28, 2025
విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఐక్యమత్యంతో కురుబలు మెలగాల్సిన అవసరముందన్నారు. అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరిలో ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కురుబ, కురువ, కురుమ సామాజిక వర్గీయుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గీయుంతా ఒక్కటేనని, వారంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us