Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: బైక్ దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు

Medchal, Medchal Malkajgiri | Aug 30, 2025
నగరంలో బైక్ దొంగతనానికి పాల్పడిన ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసే రిమైండర్కు తరలించారు. పక్కా సమాచారం తో రైట్స్ చేసి శ్రీధర్, వీర కౌశిక్ గౌడు, కట్ట మణికంఠ, శ్రీనివాస్, షేక్ నాగూర్ ను అరెస్టు చేశారు. 42 లక్షలు విలువ చేసే 22 బైకులను సీజ్ చేసినట్లు బాలనగర్ ఏసిపి నరేష్ రెడ్డి తెలిపారు. బాలనగర్ జోన్ పరిధిలో శ్రీధర్ తన గ్యాంగ్ తో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us