Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: బహదూర్ పల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో యాంటీనార్కటిక్ అధికారుల తనిఖీలు

Medchal, Medchal Malkajgiri | Aug 26, 2025
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహుదూర్ పల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో తెలంగాణ యాంటీ నార్కోటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. మొత్తం 14 మంది విద్యార్థులను పరీక్షించగా, వారిలో ఐదుగురికి డ్రగ్స్ వాడకం పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెలంగాణ ఆంటీ నార్కోటిక్ డిసిపి సైదులు ఈ తనిఖీలకు నాయకత్వం వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us