Download Now Banner

This browser does not support the video element.

వర్ని: రుద్రూర్ లో బాధితుడికి మొబైల్ ఫోన్ అప్పగించిన ఎస్సై సాయన్న

Varni, Nizamabad | Sep 9, 2025
మొబైల్ ఫోను పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఫోన్ ను అప్పగించిన రుద్రూర్ ఎస్సై సాయన్న. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ఉప్పు గంగాధర్ గత 15 రోజుల క్రితం తన మొబైల్ ను పోగొట్టుకోగా ఈ సి ఐఆర్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా పోర్టల్ ద్వారా ద్వారా మొబైల్ ఫోన్లు కనిపెట్టి దానిని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బాధితుడికి అప్పగించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us