Download Now Banner

This browser does not support the video element.

అక్రమ మైనింగ్ పై చిత్తూర్ లో డిప్యూటీ డైరెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు

Chittoor Urban, Chittoor | Aug 28, 2025
చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం సురేంద్ర నగర్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని తిరుమల కుప్పం వేపగుంట గ్రామాలకు చెందిన ప్రజలు చిత్తూరు గనుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ను అక్రమంగా తరలిస్తున్నారని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారి కోరారు అక్రమ క్వారీపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us