Download Now Banner

This browser does not support the video element.

రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి సీట్ కు అదనపు సిబ్బంది ప్రభుత్వం ఉత్తర్వులు

India | Aug 13, 2025
కాకినాడ నుండి అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం పై విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది గతంలో ఏర్పాటు చేసిన సీట్లో ఇప్పుడు అదనపు సిబ్బందిని నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే రవికుమార్ నేతృత్వంలో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు పౌరసరమైన డిఎం సభ్యులుగా ఉన్న ఈ బృందంలో తాజా గా ఒక డిఎస్పి తో పాటు మరో 9 మందిని నియమించింది
Read More News
T & CPrivacy PolicyContact Us