Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: వెల్దుర్తి పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు, 7 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు

Pattikonda, Kurnool | Aug 26, 2025
వెల్దుర్తి పరిసరాల ప్రాంతాలలో ఆగష్టు 21న మద్యం తాగివాహనం నడిపిన బోగోలుకు చెందిన గోపాలుపై ఎస్ఐఅశోక్ కేసు నమోదు చేశారు. పట్టుబడిన ముద్దాయినిపోలీసులు సోమవారం డోన్ కోర్టులో హాజరు పరిచారు.ఈ మేరకు జడ్జి అనిల్ కుమార్ ముద్దాయికి 7 రోజులరిమాండ్ విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితేకేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us