Download Now Banner

This browser does not support the video element.

వావిలాల సొసైటీని ఆకస్మికంగా సందర్శించిన తిరువూరు ఆర్డీవో కే మాధురి

Tiruvuru, NTR | Aug 25, 2025
తిరువూరు మండలం వావిలాల సొసైటీని తిరువూరు ఆర్డీవో కే మాధురి సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆకస్మికంగా సందర్శించారు. సొసైటీ ద్వారా ఎరువుల కట్టలు పక్కదారి పడుతున్నాయని రైతులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us