Download Now Banner

This browser does not support the video element.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన 30 మందికి తిరుపతి రుయాలో చికిత్స

India | Sep 6, 2025
శనివారం ఆర్టీసీ బస్సు గ్రానైట్ లారీని ఢీకొన్న ఘటనలో 30 మందికి గాయాలైన విషయం విధేయతమే నాయుడుపేట పూతలపట్టు ప్రధాన రహదారిలోని చంద్రగిరి మండలం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో 48 మంది బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో 30 మందికి గాయాలు కాగా వారు ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us