Download Now Banner

This browser does not support the video element.

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Srikalahasti, Tirupati | Aug 24, 2025
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
Read More News
T & CPrivacy PolicyContact Us