Download Now Banner

This browser does not support the video element.

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం: ప్రభుత్వ విప్ ఆంజనేయులు

Kadiri, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆంజనేయులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ లు మంగళవారం దర్శించుకుని ప్రత్యేకంగా స్వామి వారికి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పోలవరం గోదావరి పెన్నా నదుల అనుసంధానం బనకచర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us