వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం మధ్యాహ్నం 3:30 తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నట్లు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.