Download Now Banner

This browser does not support the video element.

ప్రజారోగ్యంపై నిరంతరం శ్రమించే వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజవర్గ వైసిపి ఇన్చార్జ్ ఆనం

India | Sep 2, 2025
ప్రజలకు నిరుపేదలకు వైద్యం అందించాలని సంకల్పంతో ఆరోగ్యశ్రీ ద్వారా దివంగత రాజశేఖరరెడ్డి ఎంతోమంది కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారని నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ ఆనం తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం 11 గంటల ప్రాంతంలో దివంగత రాజశేఖర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us