Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: మామిడి పంటను ఫ్యాక్టరీలకు తరలించిన రైతులు ఆందోళన పడవద్దు: పెనుమూరు తహసీల్దార్‌ శ్రవణ్ కుమార్

Gangadhara Nellore, Chittoor | Aug 21, 2025
మామిడి పంటను ఫ్యాక్టరీలకు తరలించిన రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. కేజీకి 4 రూపాయలు చొప్పున రైతులకు ఇవ్వనుంది. పేర్లు లేని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెనుమూరు MRO శ్రవణ్ కుమార్ గురువారం చెప్పారు. లిస్ట్‌లో పేర్లు లేని వాళ్లు వివరాలు ఇస్తే రెండో విడతలో డబ్బులు జమవుతాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us