Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ధవళేశ్వరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్లపై విచ్చలవిడిగా పశువులు, ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు

India | Aug 26, 2025
రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని ధవలేశ్వరం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆవులు ఎద్దులు ఉచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాటి వల్ల ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశువులను ఉంచడానికి సంబంధిత అధికారులు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us