Download Now Banner

This browser does not support the video element.

వికలాంగ పెన్షన్ తొలగించారని మనస్తత్వంతో గాండ్లపెంటలో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

Kadiri, Sri Sathyasai | Aug 21, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం పల్లెవాండ్లపల్లి కి చెందిన నాగార్జున తన వికలాంగ పెన్షన్ అన్యాయంగా తొలగించారని మనస్థాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన అక్కడివారు అతడిని కదిరి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో తన పింఛన్ ను తొలగించడం పై అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us