Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలో వినాయక నిమర్జనం శోభయాత్రను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy, Kamareddy | Sep 5, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us