Download Now Banner

This browser does not support the video element.

నగరి: పుత్తూరు డీఈ ఆఫీసులో ప్రత్యేక విద్యుత్ అదాలత్లో సమస్యలపై వినతి

Nagari, Chittoor | Sep 11, 2025
పుత్తూరు డీఈ ఆఫీసులో విద్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక జరిగింది. విద్యుత్ అదాలత్ ఛైర్ పర్సన్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి, రిటైర్డ్ జడ్జి ముఖ్య అతిధిగా గురువారం హాజరయ్యారు. పుత్తూరు మండలం తడుకు పంచాయతీలో చేరిన ఎగువ గూళూరు దళితవాడ, దిగువ గూళూరు గ్రామాలలో గత 65 సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us