Download Now Banner

This browser does not support the video element.

అమరావతి ప్రజా రాజధానిపై జగన్ బృందం కుట్రలు: మాజీ మంత్రి తెదేపా నేత దేవినేని ఉమా ఆరోపణ

Mylavaram, NTR | Sep 13, 2025
అమరావతి ప్రజా రాజధానిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బృందం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు శనివారం ఉదయం 10 గంటల సమయంలో మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి లోని తెదేపా కార్యాలయంలో మీడియాకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us