నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో జరిగిన టి ఎల్ ఎం మేలను జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ శనివారం ఉదయం ప్రారంభించారు తరగతి గదిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం విద్యార్థుల అభ్యసనా అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని డిఓఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.