Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: వనపర్తి పట్టణంలోని ప్రధాన రహదారిపై పారుతున్న వరదనీటి సమస్యలను పరిష్కరించాలి జేఏసీ చైర్మన్ రాచల

Wanaparthy, Wanaparthy | Aug 28, 2025
గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట ప్రధాన రహదారిపై పారుతున్న వరదనీరు సమస్యను పరిష్కరించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని నిత్యం వాహనాలు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు పారుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us