Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: కృష్ణా జలాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేయవద్దు ఎంఆర్పిఎస్ చిత్తూర్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్

Kuppam, Chittoor | Sep 6, 2025
కృష్ణ జలాల విషయంలో స్వార్ధ రాజకీయం కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు శనివారం పేర్కొన్నారు రామకుప్పం మండలం రాజుపేట సమీపంలో హంద్రీనీవా కాలువలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోందని అయితే హాంద్రీనీవా కాలువలు నీళ్లు రావడం లేదంటూ వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ ఎంఆర్పిఎస్ చిత్తూర్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నియోజకవర్గ అధ్యక్షుడు రవీంద్ర వెంకటేష్ తదితరులు మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us