Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: పెద్దకడబూరు హెల్త్ వెల్నెస్ సెంటర్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా దాతలకు నిక్షయ్ మిత్ర సర్టిఫికెట్లు అందజేత

Mantralayam, Kurnool | Aug 26, 2025
పెద్ద కడబూరు : మండల కేంద్రంలో హెల్త్ వెల్నెస్ సెంటర్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా దాతలకు మంగళవారం నిక్షయ్ మిత్ర సర్టిఫికెట్లు అందజేశారు. 15 మంది పేద క్షయ వ్యాధిగ్రస్థులకు 5 నెలల పాటు పోషకాహార కిట్లు పంపిణీ చేయగా, మరో ఐదుగురికి కిట్లు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. మెడికల్ ఆఫీసర్లు పేద రోగులను దత్తత తీసుకోవాలని దాతలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్షయ పరీక్షలు, ఎక్స్రేలు చేయించుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us