Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి

Suryapet, Suryapet | Aug 25, 2025
సూర్యాపేట జిల్లా: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి సోమవారం అన్నారు. సోమవారం చివ్వెంల మండలం గుంపులలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పేదింటి సొంటి కలను నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గత 10 యేండ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us